Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు సూచనలు పాటించాలని వీడియో విడుదల చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Ibrahimpatnam, Rangareddy | Sep 4, 2025
గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు పలు సూచనలను సైబరాబాద్ పోలీసులు వీడియో రూపంలో గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు మాట్లాడుతూ నిమజ్జనం ప్రాంతంలో సూచించిన ప్రదేశాలలో నిమజ్జనం చేయాలని రోడ్లపై వెళుతున్న వాహనాలపై రంగులు చెల్లకూడదని అన్నారు. విగ్రహాలు ను అధికారులు నిర్దేశించిన మార్గంలోనే నిమజ్జనానికి తీసుకెళ్లాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us