ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ 6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని రాష్ట్ర మంత్రి టి. జి.భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వ్యాధి నిరోధక కేంద్రంలో సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగన్న వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.