Download Now Banner

This browser does not support the video element.

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని కలిసిన రాజంపేట మరియు కోడూరు నియోజవర్గ నాయకులు

Rajampet, Annamayya | Sep 8, 2025
బెయిల్ పై వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రైల్వే కోడూర్ రాజంపేట నియోజకవర్గం నాయకులు కలిశారు. పుల్లంపేట ఎంపీపీ ముద్ద బాబు రెడ్డి రైల్వే భరత్ కుమార్ రెడ్డి తదిరులు మిత్రుడు నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Read More News
T & CPrivacy PolicyContact Us