Download Now Banner

This browser does not support the video element.

ములుగు: వైద్య సిబ్బంది ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ దివాకర టిఎస్

Mulug, Mulugu | Aug 26, 2025
వైద్య సిబ్బంది ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మంగళవారం సాయంత్రం కనాయిగూడెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us