Download Now Banner

This browser does not support the video element.

అప్పనపల్లి కాజ్వేపై రాకపోకలు నిలుపుదల

Mamidikuduru, Konaseema | Sep 1, 2025
మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వేను సోమవారం పూర్తిగా మూసివేశారు. కాజ్వేపై నాలుగు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రెండు వైపులా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వరద నీటిలో దిగరాదని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అప్పనపల్లికి ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. పాశర్లపూడి శ్రీరామ్ పేటకు వెళ్లే రోడ్డు ముంపునకు గురైంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us