Download Now Banner

This browser does not support the video element.

నూజివీడు రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్న మైనర్ బాలుడిని ఢీకొట్టిన రైలు, బాలుడు మృతి

Eluru Urban, Eluru | Sep 4, 2025
ఏలూరు జిల్లా నూజివీడు రైల్వే స్టేషన్ వద్ద గురువారం మధ్యాహ్నం రైలుపట్టాలు దాటుతున్న మైనర్ బాలుడిని రైలు ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. మృతుడు పెదపాడు మండలం ఏపూరు గ్రామానికి చెందిన సాయి తేజ గా రైల్వే పోలీసులు గుర్తించారు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us