Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు : నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి

Nagarkurnool, Nagarkurnool | Aug 24, 2025
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నాగర్కర్నూల్ సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. పాలెం గ్రామంలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి నిందితుని అదుపులోకి తీసుకున్నామని కేసు కు సంబంధించిన వివరాలను బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us