Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: రుషికొండ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము. భయంతో భక్తులు పరుగులు.

India | Sep 10, 2025
రుషికొండ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నాగుపాము బుధవారం హల్చల్ చేసింది. ఒక్కసారిగా పామును చూసిన భక్తులు భయాందోళన చెంది పరుగులు తీశారు. ఆలయ అధికారులు సమాచారంతో అక్కడికి చేరిన స్నేక్ క్యాచర్ కిరణ్ నాగుపామును చాక చక్యంగా పట్టుకున్నారు. ఈ పాము చాలా విషపూరితమైన కొబ్రా జాతికి చెందినదని ఆయన తెలిపారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో వదిలివేయడంతో భక్తులు, ఆలయ సిబ్బంది, ఊపిరి పీల్చుకున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us