Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో ముళ్ళ పొదల్లో వదిలివేసిన నవజాత శిశువు ఘటనపై లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Kalyandurg, Anantapur | Sep 13, 2025
కళ్యాణదుర్గంలో శుక్రవారం ఓ అమానవీయ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నవజాత శిశువు (ఆడపిల్ల) ను గ్యాస్ గోడౌన్ సమీపంలో ముళ్ళ పొదల్లో వదిలివేశారు. అసలు ఆ శిశువును అక్కడ ఎవరు ? ఎందుకు? వదిలి వేశారో తెలియడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం అర్బన్ సీఐ యువరాజు శనివారం లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు. శిశువును వదిలి వెళ్ళిన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల వారిని, స్థానికులు స్థానికులను విచారిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us