Download Now Banner

This browser does not support the video element.

ములుగు: మాల్లూరు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ITDA పీఓ చిత్రామిశ్రా

Mulug, Mulugu | Sep 6, 2025
మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిని ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ చిత్రమిశ్రా దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, ఎండోమెంట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us