Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బొందల వాడ గ్రామానికి చెందిన మహిళ చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Singanamala, Anantapur | Aug 23, 2025
బొందలవాడ గ్రామానికి చెందిన రాజమ్మని మహిళా శనివారం ఉదయం 10:20 నిమిషాల సమయంలో చెట్టుకు ఉర్రి వేసుకున్న ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని పోస్ట్మార్టం కోసం బాడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us