Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురష్కరించుకుని పట్టణంలో మెగా రక్తదాన శిబిరంలో రక్త దానం చేసిన ముస్లిం యువకులు

Rayadurg, Anantapur | Sep 6, 2025
మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురష్కరించుకుని రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో ఉన్న మస్జిదే అహ్మద్ రజా వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుంచి ముస్లింల యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారికి రక్తం ఎంతో అవసరం ఉంటుందని, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం పై మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. దాతలను అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us