Download Now Banner

This browser does not support the video element.

మురికిపూడి గ్రామంలో నీటి కుంటలో పడి గేదెల కాపరి మృతి

India | Sep 10, 2025
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో గేదెల కాపరి అంకమ్మరావు 60 సంవత్సరాలు నీటి కుంటలో పడి మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందం ఆయన మృతదేహాన్ని కుంటలో నుంచి బయటికి తీసింది. మంగళవారం సాయంత్రం గేదెలను మేతకు తోలుకెళ్తుండగా ప్రమాదవశాత్తు కుంటలో జారి పడినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us