Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: పొలంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుల కోసం విద్యుత్ స్తంభం ఎక్కి,ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి

Srikakulam, Srikakulam | Sep 7, 2025
శ్రీకాకుళం జిల్లా జి సిగడా మండలం జాడ గ్రామంలో విద్యుదఘాతంతో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందారు.. ముక్కుపేట గ్రామానికి చెందిన తాలాడ వెంకటరమణ వ్యక్తి, ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ మొత్తుల కోసం విద్యుత్ స్తంభం ఎక్కారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. ఘటనపై పోలీసులు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us