శ్రీకాకుళం నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులతో కలిసి ఆంపోలు, జైలు రోడ్డు,పాత్రునివలస ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మంగళవారం ఉదయం స్థల పరిశీలన చేశారు.సరైన క్రీడ మైదానం లేక ఎందరో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్రికెట్ అభివృద్ధికి మిని స్టేడియాలు నిర్మిస్తామని ఆయన తెలియజేశారు...