చిత్తూరు నగరంలో జరిపిన వాహనాల తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 15 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ లక్ష్మీనారాయణ తెలిపారు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున 15 మందికి 1,50,000 జరిమానాను జడ్జి ఉమాదేవి విధించినట్లు చెప్పారు. తొలిసారి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా 6 నెలల జైలు శిక్ష రెండవ సారి పట్టుబడితే 15000 జరిమానా మూడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.