Download Now Banner

This browser does not support the video element.

కోరుట్ల: మెట్పల్లి పట్టణంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది అని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు

Koratla, Jagtial | Sep 7, 2025
మెట్పల్లి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది మెట్పల్లి పట్టణంలో శనివారం ఉదయం ప్రారంభమైన వినాయక నిమజ్జనం ఆదివారం ఉదయంతో ప్రశాంతంగా ముగిసిందని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి సహకరించిన పట్టణ ప్రజలకు, ఆర్డీఓ శ్రీనివాస్, తహశీల్దార్ నీత, డీఎస్పీ రాములు, సీఐ అనిల్, ఎస్ఐ కిరణ్ కుమార్, మున్సిపల్ సిబ్బందికి, అన్ని శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us