Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: రానున్న ఎన్నికల్లో కార్యకర్తలను సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పిటిసిలుగా గెలిపించే బాధ్యత తమదే ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్

Sircilla, Rajanna Sircilla | Aug 21, 2025
రానున్న ఎన్నికల్లో కార్యకర్తలను సర్పంచులుగాఎంపీటీసీలుగా జడ్పిటిసిలుగా గెలిపించే బాధ్యత తమదేనని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.. సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అద్దంకి దయాకర్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు...ఓట్ చోరీ పై రాహుల్ గాంధీ ప్రసంగాన్ని వీక్షించారు.రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణ దేవా రావు కాంగ్రెస్ పార్ట
Read More News
T & CPrivacy PolicyContact Us