Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: రాకసి తండా సమీపంలోని ఆకేరు వంతెన పై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య ,మరిపెడ మండల వాసిగా గుర్తింపు, ఇంకా లభించని ఆచూకీ

Mahabubabad, Mahabubabad | Aug 27, 2025
మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం విరారం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మునేశ్ కుటుంబంతో కలిసి తిరుమలాయపాలెం మండల రాకాసితండా సమీపం వెళ్లివస్తూ అకేరు వంతెన వద్ద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో బురదలో ఇరుక్కుపోవడంతో కుటుంబ సభ్యులు లాగేందుకు ప్రయత్నిస్తుండగా అతడు వంతెనపై నుంచి దూకినట్లు సమాచారం. రాత్రి గాలింపు విఫలమవగా, బుధవారం కూడా ఆచూకీ లభించలేదు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us