Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: దేవి శ్రీదేవి సువర్ణవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం : రాజమండ్రిలో కమిటీ సభ్యులు

India | Sep 13, 2025
శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22 నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు దేవీ చౌక్ లో 92వ నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు భక్తుల రాజేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు 21న దేవి విగ్రహ ప్రతిష్ట మరియు కలశ స్థాపనతో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us