Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: మిడ్ మానేరు లోకి వరద నీటిలో కొట్టుకు వచ్చి పక్కకు పేరుకున్న చెత్త

Sircilla, Rajanna Sircilla | Aug 31, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు మిడ్ మానేరు ప్రాజెక్టులోకి ఎగువన కురిసిన బారీ వర్షాలతో నర్మాల ఎగువ మానేరు నుండి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరగా ప్రాజెక్టు నిండు కుండలా మారి జలకళన సంతరించుకోగా నీటిలో ఒక పక్కకు ఇలా చెత్త పేరుకుపోయింది.
Read More News
T & CPrivacy PolicyContact Us