కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలో ఎంపీడీవో ఎమ్మార్వో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై సమావేశం ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలపై మరియు గ్రామ ప్రజలతో అనేక విషయాలు చర్చించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు అధికారులు పాల్గొన్నారు.