Download Now Banner

This browser does not support the video element.

క్రోసూరు పరిధిలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు

Pedakurapadu, Palnadu | Apr 16, 2024
పల్నాడు జిల్లా క్రోసూరు మండల పరిధిలోని పలు పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు తింటున్న భోజనాన్ని స్వయంగా తిని, నాణ్యతను పరిశీలించారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us