Download Now Banner

This browser does not support the video element.

ఖానాపూర్: సైబర్ నేరల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలి: ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్

Khanapur, Nirmal | Sep 19, 2025
సైబర్ నేరాల పట్ల ప్రజలు,యువత అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ సూచించారు. శుక్రవారం ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ కేజీబీవీలో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొక్సో చట్టం, బాల్యవివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశలో సోషల్ మీడియా మాయలో పడవద్దని సూచించారు. యువత,ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించి అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us