Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: పాఠపరదేశీపాలెం రహదారిలో కోడిపిల్లలను మింగేసిన కొండచిలువను హత మార్చిన స్థానికులు

India | Aug 26, 2025
పాతపరదేశీపాలెం నుండి కే నగరంపాలెం రహదారిలో కొండచిలువ కోళ్లను మింగేస్తుండటం స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికులు కొండచిలువను కర్రల సహాయంతో హత మార్చారు. కొండచిలువ సుమారు ఐదు అడుగులు ఉండి మూడు కోడి పిల్లలను మింగేసిందని తెలిపారు. తోటలో కి ఆ సమయంలో ఎవరైనా వెళ్తే మనుషులను మింగేసే ప్రమాదం వుండేదని ప్రమాదకర కొండచిలువను హత మార్చవలసి వచ్చిందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us