Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: గార్ల- డోర్నకల్ ప్రధాన రహదారిలో ప్రమాదం, బైకును ఢీకొన్న ఏటీఎం వాహనం, వ్యక్తి మృతి

Mahabubabad, Mahabubabad | Aug 22, 2025
గార్లకు చెందిన బెస్త సురేందర్, గార్ల నుండి డోర్నకల్ బైక్ పై వస్తుండగా మార్గమధ్యంలో తిర్లాపురం గ్రామ సమీపంలో బ్యాంకుకు సంబంధించిన కారు బైక్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదం లొ అక్కడికి అక్కడే మరణించినట్లు తెలిసింది. ప్రస్తుతం గార్ల హాస్పిటల్ లో ఉన్నట్టు తెలిసింది. 😔😢
Read More News
T & CPrivacy PolicyContact Us