చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిషా వాణి అనే చిన్నారి బుధవారం మృతి చెందింది ఎస్ఐ రమేష్ బాబు వివరాల మేరకు మూడవ తరగతి చదువుతున్న నిషా వాణి గత నెల 20న అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. World's పొందుతూ కోమాలోకి వెళ్ళింది. దీంతో బుధవారం మృతి చెందింది.