Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: కూకట్పల్లి అల్విన్ కాలనీలో వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Medchal, Medchal Malkajgiri | Aug 26, 2025
కూకట్పల్లి ఆల్విన్ కాలనీ పేస్ 2 లో శ్రీకాంత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినాయకుడి ప్రతిమలను స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణహిత వినాయక విగ్రహాల వినియోగం ద్వారా సమాజంలో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us