Download Now Banner

This browser does not support the video element.

అరకు లోయ;ప్రభుత్వం కాఫీ రైతులకు నష్టపరిహారం ఇస్తుంది-జాయింట్ కలెక్టర్ ఇంచార్జ్ ప్రాజెక్టు అధికారి డా. ఎం.జె. అభిషేక్ గౌడ

Araku Valley, Alluri Sitharama Raju | Sep 4, 2025
ప్రభుత్వం కాఫీ రైతులకు నష్టపరిహారం ఇస్తుంది అని జాయింట్ కలెక్టర్ ఇంచార్జ్ ప్రాజెక్టు అధికారి డా. ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు. ప్రాజెక్టు అధికారి గురువారం రాత్రి 8 గంట‌లు స‌మ‌యంలో అరకులోయ‌ మండలం పాకనకుడ్డి గ్రామంలో కాఫీ బెర్రీ బోరర్ సోకి నష్టపోయిన కాఫీ రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ కాఫీ బెర్రీ బోరర్ గుర్తించిన వెంటనే అరికట్టే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని, అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us