శింగనమల: సలకంచెరువు గ్రామంలోని రేషన్ షాపులను తనిఖీ చేసిన ఆర్డీవో కేశవ నాయుడు. లబ్ధిదారులకు రేషన్ సక్రమంగా అందించాలని సూచించారు.