Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: దారి సమస్యను పరిష్కరించాలని కాకుటూరులో ప్లాట్స్ ఓనర్స్ ఆందోళన

India | Sep 7, 2025
కాకుటూరులోని రఘువీర్ లేఔట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి దారి సమస్యను లబ్ధిదారులు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆందోళన చేశారు. గతంలో రఘువీర్ లేఔట్ లో ప్లాట్లు కొనుగోలు చేశామని.. అందులోకి వెళ్లేందుకు ఉన్న దారిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us