Download Now Banner

This browser does not support the video element.

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 6 లారీలను సీజ్ చేసిన మైనింగ్ అధికారులు

Gopalapuram, East Godavari | Sep 11, 2025
గోపాలపురం మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు లారీలను మైనింగ్ అధికారులు గురువారం సాయంత్రం గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు వాటిని వెంటనే సీజ్ చేసి గోపాలపురం పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ అక్రమ రవాణాలో పాలుపంచుకున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us