Download Now Banner

This browser does not support the video element.

యానాం సరిహద్దులోని నీలపల్లి చెక్‌పోస్ట్ వద్ద యువకుడు అనుమానాస్పద మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు

Mummidivaram, Konaseema | Aug 26, 2025
యానాం సరిహద్దు లోని నీలపల్లి చెక్ పోస్ట్ వద్ద మురళి నగర్ లో సోమవారం రాత్రి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటనపై యానాం, కోరంగి పోలీసుల ఘటనా స్థలికి చేరుకుని సంయుక్తంగా విచారణ చేపట్టారు. యువకుడి ముఖం ఇసుకలో కూరుకుపోవడంతో మృతదేహాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. యువకుడికి సుమారు 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us