హైదరాబాద్ జిల్లా: పాతబస్తీ మెట్రో రూట్ లో కూల్చివేతలను కొనసాగింస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తెలిసిన వివరాల ప్రకారం మరో రెండు నెలల్లో మొత్తం పూర్తి చేసే విషయం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలియజేశారు. దాదాపు 100 మంది సిబ్బంది రెండు వందల మంది అధికారులు పనులను ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రణాళిక బృందం సైతం పకడిబందిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్నంత అధికారులు తెలిపారు.