పూ ట్లూరు ,ఎల్లనూరు మండల కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం 5 గంటల 50నిమిషాల సమయంలో డిఎస్పి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలోనే మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజేలో పెడితే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతంగా పండుగను ఏర్పాటు చేసుకోవాలన్నారు