Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: పూట్లూరు, ఎల్లనూరు మండల కేంద్రాలలో వినాయక మండపానికి పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించా

Singanamala, Anantapur | Aug 24, 2025
పూ ట్లూరు ,ఎల్లనూరు మండల కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం 5 గంటల 50నిమిషాల సమయంలో డిఎస్పి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలోనే మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజేలో పెడితే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతంగా పండుగను ఏర్పాటు చేసుకోవాలన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us