Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు 1457 పోలింగ్ బూత్ లు, మీడియాతో తెలిపిన జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి

Sangareddy, Sangareddy | Sep 7, 2025
జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రాదేశిక ఎన్నికల కోసం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,457 పోలింగ్ బూత్ లను గుర్తించారు. గ్రామాల వారీగా పోలింగ్ బూత్ ల జాబితాను విడుదల చేశారు. అభ్యంతరాలను 8వ తేదీ వరకు స్వీకరించి, 9న పరిష్కరిస్తారు. 10వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తారు.
Read More News
T & CPrivacy PolicyContact Us