Download Now Banner

This browser does not support the video element.

వెంటగిరి పోలేరమ్మ జాతర ఎఫెక్ట్.. రెండు రోజులు వైన్ షాపులు బంద్

Gudur, Tirupati | Sep 8, 2025
వెంకటగిరి పోలేరమ్మ జాతర కోసం 1,000 మందితో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు CI రమణ తెలిపారు. జాతర నేపథ్యంలో బుధవారం, గురువారం వైన్ షాపులు మూసివేయాలని వ్యాపారులను ఆదేశించారు. 12 చోట్లు వెహికల్స్ పార్కింగ్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్లు చేశామన్నారు. రాజా వీధి నుంచి వీఐపీలకు దర్శనం, తూర్పువీధి పాత బస్టాండ్ నుంచి సర్వదర్శనం, రూ.100, రూ.300 క్యూ లైన్ ప్రారంభం అవుతుందని వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us