రానున్న వినాయక చవితి సందర్భంగా రామగుండంలో ప్రజలందరూ బాగుండాలని ఈ ప్రాంతంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం లేఅవుట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఎమ్మెల్యే వినాయక మండపాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.