Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: సీఎం రేవంత్ రెడ్డి పేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు

Narayanpet, Narayanpet | Sep 13, 2025
జీవో 69 లో భాగంగా భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు నష్టపరిహారం రూ. 20 లక్షల పెంచిన సందర్భంగా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మల్ రెడ్డి పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివ కుమార్ రెడ్డి చిత్రపటాలకు శనివారం 12 గంటల సమయంలో రైతులు పాలభిషేకం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us