Download Now Banner

This browser does not support the video element.

రైల్వే కోడూర్ : లారీ ఢీ కొనడంతో యువకుడు మృతి

Kodur, Annamayya | Oct 8, 2025
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేంద్ర అనే యువకుడు మృతి చెందాడు మహాత్మా గాంధీ రోడ్డు లేని రంగనాయకులు పేటకు చెందిన మహేంద్ర మోటర్ బైక్ పై వెళుతూ ఉండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడక్కడ మరణించినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us