Download Now Banner

This browser does not support the video element.

దేవరకొండ: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం:ఎమ్మెల్యే బాలు నాయక్

Devarakonda, Nalgonda | Sep 11, 2025
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని 5వ వార్డులో గురువారం ఉదయం ఎమ్మెల్యే బాలు నాయక్ జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలో ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించడమే లక్ష్యమన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us