Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: నగర ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలి: నగర కమిషనర్ పులి శ్రీనివాసులు.. విజ్ఞప్తి

Guntur, Guntur | Sep 9, 2025
నగర ప్రజలు నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి నగరాభివ్రుద్దికి సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. మంగళవారం సాయంత్రం నగరంలోని వెంకటరామా పౌల్ట్రీస్ మరియు వైష్ణవి కాంప్లెక్స్ వారు వారి 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి ఆస్తి పన్నుకు సంబంధించి చెక్కులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులును ఆయన ఛాంబర్ నందు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వారిని అభినందించి మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us