Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు ప్రభుత్వ కృషి: కలెక్టర్ సుమిత్ కుమార్‌

Chittoor, Chittoor | Dec 18, 2024
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి అభ్యసనా సామర్ధ్యాలకు పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయం లో గల పాత గ్రీవెన్స్ హాలు నందు వన్ స్కూల్ అట్ ఎ టైమ్ (OSAAT) వారితో ఎంఓయూ జిల్లా విద్యాశాఖ తరఫున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సంస్థ సి ఈ ఓ వాదిరాజ్ భట్, స్ట్రాటజీ అడ్వైజర్ కేదార్ శాస్త్రి (రిటైర్డ్ ఐ ఏ ఎస్) మరియు తదితరులతో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us