Download Now Banner

This browser does not support the video element.

మహదేవ్​పూర్: మహా ముత్తారంలో గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ ఒకరి మృతి

Mahadevpur, Jaya Shankar Bhalupally | Sep 10, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహం తరం గ్రామంలో ఈనెల 8న దేవేందర్ 33 సంవత్సరాలు మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఇంట్లో గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు మహా ముత్తారం పోలీసులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us