అలంపూర్ ఐదవ శక్తిపీఠమైన శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ అర్చకులు ఆదివారం ఒంటిగంట సమయంలో మూసివేశారు చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ మొక్క అర్చకులు ఆనంద శర్మ తెలిపారు తిరిగి రేపు ఉదయం భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.