Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ జానకి షర్మిల

Nirmal, Nirmal | Sep 9, 2025
ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో సివిల్, ట్రాఫిక్ చాలన్ లు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్క్యూట్స్ ఇతర కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us