Download Now Banner

This browser does not support the video element.

200 కోట్లతో కార్పొరేషన్ లో అభివృద్ధి పనులు : కమీషనర్ నందన్ వెల్లడి

India | Sep 2, 2025
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 200 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కమిషనర్ నందన్ తెలిపారు. రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద సిసి రోడ్లు నిర్మాణం తో పాటు.. డివైడర్లు మధ్యలో చెట్ల పెంపకం చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లో జరగనంత అభివృద్ధి పనులు ఒక్క నెల్లూరులోనే జరుగుతున్నాయని.. అందుకు మంత్రి నారాయణ తో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం మరువలేనిదని మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us