Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు వారాహిమత ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ ఈవో సౌజన్య

India | Aug 23, 2025
కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులోని వారాహి మాత ఆలయాన్ని దేవదయ శాఖ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే అనంతరము ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులు ఆలీ అనే సందర్శించి పూజలు చేస్తున్నారు అధికారుల ప్రజాప్రతినిధుల సహకారంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆలయ నిర్వహణ చేపడుతున్నామని సౌజన్య తెలిపారు భక్తుల రద్దీ కూడా పెరగడంతో తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us