Download Now Banner

This browser does not support the video element.

స్కూల్‌కి వెళ్లలేదని తల్లి మందలించడంతో పట్టణంలో 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

Sattenapalle, Palnadu | Aug 24, 2025
సత్తెనపల్లి వడ్లవల్లి వీధి శాస్త్రి నగర్లో విషాద ఘటన అలెస్యంగా వెలుగులోకి వచ్చింది.శనివారం 11 ఏళ్ల బాలుడు బెంజిన్ తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు. తల్లి స్కూలుకి వెళ్లలేదని మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us