Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: అచ్చంపేట మండలంలోని బోల్గట్ పల్లి లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

Nagarkurnool, Nagarkurnool | Aug 25, 2025
అచ్చంపేట మండలంలోని బోల్గట్ పల్లి లో పొలంలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోల్గుట్ పల్లికి చెందిన స్వాములు (50) వ్యవసాయ పొలానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకు గురై మృతి చెందాడు. విషయం పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us